Home » Adani Group
Hindenburg Report-ADANI Group: హిండెన్బర్గ్ రిపోర్ట్తో అదానీ స్రామ్యాజ్యంలో ప్రకంపనలు మొదలయ్యాయి. వరుసగా రెండు రోజులు.. 4 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. శని, ఆదివారాలు స్టాక్మార్కెట్లకు సెలవు కావడంతో.. అదానీ గ్రూప్ షేర్ల పతనానికి కాస్త గ్
Hindenburg Report On ADANI Group : గత రెండు రోజులుగా గణతంత్ర దినోత్సవం కంటే అదానీ ఇండస్ట్రీ గ్రూప్కు సంబంధించి అమెరికన్ సంస్థ హిండెన్బర్గ్ ఇచ్చిన ప్రతికూల నివేదిక మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ రిపోర్టుతో స్టాక్ మార్కెట్పై దుష్ప్రభావం పడిందని అంటున్నారు.
Hindenburg Report On ADANI Group: హిండన్బర్గ్ రిపోర్టుతో అదానీ ఆస్తులు ఐస్బర్గ్లా కరిగిపోతున్నారు. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలు (20 బిలియన్ డాలర్లు) పైగా నష్టపోయిన అదానీ తాజాగా మరింత పెద్ద నష్టాన్ని చవిచూశారు. శుక్రవారం నాటి ట్రేడింగు ప్రకారం కేవలం 6 గంటల్ల�
హిండెన్బర్గ్ రిపోర్ట్తో అదానీ గ్రూప్ కు జరగాల్సిన నష్టం కాస్తా ఎప్పుడో జరిగిపోయింది. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల షేర్లు ఒకటిన్నర నుంచి 9 శాతం మేర నష్టపోయాయ్. దీంతో.. హిండెన్బర్గ్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది అద�
బిలియనీర్ గౌతమ్ అదానీ ఎన్డీటీవీలో మెజార్టీ వాటాను దక్కించుకున్నారు. తాజాగా శుక్రవారం.. ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్, రాధిక రాయ్ల అదనపు 27.26శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతో ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ మెజార్టీ వాటాను 64.71శాతం కలిగి
దేశంలో వ్యాపార సామ్రాజ్య దిగ్గజంగా ఉన్న ఆదాని గ్రూప్ ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టిందా.? హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై కన్నేసిందా? తెలంగాణలో తన తొలి బిజినెస్ ఎంట్రీ కోసం... ఔటర్ రింగ్ రోడ్డును ఎంచుకుందా.? అవును..రాజధాని చుట్టూ ఉ
సెప్టెంబర్ 9 చివరి గడువుతో తాజా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం.. అంబుజా సిమెంట్స్ ఒక్కో షేర్ 385 రూపాయలు గాను, ఏసీసీ 2,300 రూపాయలు గాను చెల్లించనుంది. అంబుజా సిమెంట్స్లో 51.63 కోట్ల ఈక్విటీ షేర్లను పబ్లిక్ వాటాదార్ల నుంచి కొనుగోలు చేసేందుకు 19,879 కోట్
NDTVని కొనుగోలు చేయనున్న అదానీ గ్రూప్
అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అధినేత, ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించుకుంటున్నాడు.
గంగవరం పోర్టు అదానీ కంపెనీ ఆధీనంలోకి వెళ్లింది. గంగవరం పోర్టు అదానీ గ్రూప్ పరిధిలోకి వచ్చిందని బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లకు అదానీ గ్రూప్ లేఖ రాసింది.