Home » Adani Group
మంగళవారం హాంకాంగ్లోని గ్రూప్ బాండ్ హోల్డర్లకు అదానీ మేనేజ్మెంట్ ఆ ప్లాన్లను అందించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ జనవరి 24 నాటి నివేదిక నుంచి ఏడు లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. అయితే హిండెన్�
అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల డబ్బులతో కేంద్రం ఆటలాడుతుందంటూ ఆరోపించారు. తన ట్విటర్ ఖాతా ద్వారా కేంద్రంపై కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.
అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ జరపాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్, సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఛైర్ పర్సన్ మధాబి పూరీకి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ లేఖ రాశారు. వారిద్దరికి వేర్వేరు లేఖలు రా�
హిండెన్ బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ ను ఇంకా కుదిపేస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రోజురోజుకు పతనమవుతూనే ఉన్నాయి. దీనికి బ్రేక్ పడాలంటే మార్కెట్ లో విశ్వాసం పెరగాలి. అది జరగాలంటే అదానీ గ్రూప్ లోకి భారీగా పె�
అదానీ గ్రూప్లోని కొన్ని కంపెనీల లెక్కలను ఆడిట్ చేసేందుకు స్వతంత్ర అకౌంటింగ్ ఆడిట్ సంస్థ గ్రాంట్ థోర్నటన్ (Grant Thornton) ను నియమించుకున్నట్లు తెలిసింది. హిండెన్బర్గ్ నివేదికలోని ఆరోపణలను తిప్పికొట్టేందుకు, అదానీ గ్రూప్ను మళ్లీ గాడిలో పెట్ట�
విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ముందస్తుగానే చెల్లించేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం తీవ్ర ఒడిదుడుకులతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ రుణాల చెల్లి
అదానీ గ్రూప్ కి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. అదానీ గ్రూప్ కి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై విచారణకు కోర్టు ఒప్పుకుంది. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటి�
అమెరికా స్టాక్ మార్కెట్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఎస్ అండ్ పీ డౌజోన్స్ ప్రకటించింది. అకౌంటింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంది డౌజోన్స్. అమెరికా సంస�
నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేట్టినప్పటి నుంచి ఆమెపై విమర్శలు చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ బోగస్ అంటూ మండిపడ్డారు. దేశ వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మల చేసిన ప�
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల నేతలు చర్చకు పట్టుబడుతుండగా అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంపై రాహుల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ వ్యవహా�