Home » Adani Group
వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తొలగించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల గురించి జార్జ్ సోరోస్ మాట్లాడారు. ప్రతి దేశంలో ఒక నిర్దిష్ట రకమైన అధికారాన్ని సాధించాలని జార్జ్ సోరోస్ ఆరాటపడుతుంటారనే ఆరోపణలు అనేకం ఉన్నాయి
అదానీ విల్మార్ మార్కెట్ క్యాప్ 0.47 శాతం మాత్రమే పెరిగింది. జూన్ 30 నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.53,280 కోట్లు కాగా, జూలై 31 నాటికి రూ.53,533 కోట్లకు పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ జూన్ 30 నాటికి రూ.1,49,833 కోట్ల నుంచి 15.59 శాతం పెరిగి జూలై 31 నాటిక�
అంబానీ బొగ్గు ప్లాంట్ పై అదానీ కన్ను పడింది. దాన్ని దక్కించుకోవటానికి అదానీ గ్రూప్ యత్నాలు చేస్తోంది. దీని కోసం బిడ్లపై అదానీ ఫోకస్ పెట్టారు.
బిపర్జోయ్ తుపాన్ తీరం దాటాక ముంద్రా పోర్టులో ఓడల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. తుపాన్ వల్ల ముంద్రా ఓడరేవులో నిలిచి పోయిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. తుపాన్ అనంతరం శనివారం మొదటి నౌక తమ ఓడరేవుకు వచ్చిందని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎ�
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనేందుకు అవకాశం లేదు.
దేశంలోని ఒక వ్యక్తిగత పారిశ్రామిక సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే, విచారణ జరగాలి. బడా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునే అదానీ-అంబానీ శైలి విమర్శలతో నేను ఏకీభవించను
‘హిండెన్ బర్గ్’ (Hindenburg)రిపోర్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ‘అదానీ (Adani)గ్రూప్ కంపెనీ షేర్ల పతనం’. అటువంటి ‘హిండెన్ బర్గ్’ మరో పెద్ద సంస్థపై గురిపెట్టింది. ‘‘త్వరలోనే కొత్త నివేదిక - మరో బిగ్ వన్ పై’’ అంటూ హిండెన్ బర్గ్ సంస్థ ట్విట్టర్లో ప్రకటించ
అదానీ గ్రూప్ స్టాక్ మానిపులేషన్ తదితర అక్రమాలకు పాల్పడిందని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సంపద పెద్ద ఎత్తున ఆవిరి అయిపోయింది. నెల రోజుల వ్యవధిలో అదానీ సగానికి పైగా ఆస్తులు �
గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. గురువారంసైతం అదానీ షేర్ల జోరు కొనసాగింది. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్ మిషన్లు అప్పర్ సర్క్�
అదానీ-హిండెన్బర్గ్ అంశంపై విచారణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ జడ్జి అభయ్ మనోహార్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఓపీ భట్, జేపీ దేవ్ధర్, కేవీ కామత్, నందన్ నీలేక�