Home » Adani Group
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. అదానీ గ్రూప్కు ఎంతమేర రుణం ఇచ్చామనే విషయాన్ని యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. అయితే, అదానీ గ్రూపులకు ఇచ్చిన రుణం వసూలుపై తమకు ఎలాంటి ఆందోళన లేదని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.
భారతదేశ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ సమస్య కారణంగా భారతదేశం ప్రతిష్ట ప్రమాదంలో ఉందని, కానీ, కేంద్ర ప్రభుత్వం దానిని చాలా తేలిగ్గా తీసుకుంటోందని మాయావతి అన్నారు.
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో నష్టాలను చూస్తున్న అదానీ కంపెనీ.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇబ్బందులు ఎదుర్కోంటోంది. ఇప్పటికే దేశీయంగా స్టాక్ మార్కెట్లలో అద
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో నష్టాలను చూస్తున్న అదానీ కంపెనీ.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇబ్బందులు ఎదుర్కోంటోంది.
అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ సంచలన నివేదికతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. ప్రపంచ బిలియనీర్స్ టాప్-3 స్థానంలో కొనసాగుతూ వచ్చిన అదానీ.. ఒక్కసారిగా 22వ స్థానంకు పడిపోయాడు. హిండెన్ బర్గ్ నివేదిక త�
స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు నేల చూపులు చూస్తూనే ఉన్నాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనం ఆగలేదు. జనవరి 24 నాటికి అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 19.20లక్షల కోట్లు ఉండగా.. 7 ట్రేడింగ్ సెషన్లలో 9లక్షల కోట్లకు పైగా విలువ ఆవిరైపోయింది.(Adani Group)
అదానీకి గ్రూప్ సంస్థలకు SBI ఇచ్చిన రుణాలు ఎన్నివేల కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతున్న వేళ ఇక ఎస్బీఐ పరిస్థితి ఏంటీ అనేలా ఉంది.
అదానీకి షాకిచ్చిన RBI
హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కుదేలవుతోంది. గత నాలుగు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. దీంతో బ్లూమ్బెర్గ్ ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో టాప్ -10 నుంచి గ�
కొనసాగుతున్న అదానీ గ్రూప్ షేర్ల ఊచకోత