Home » Afghanistan crisis
విమానం నుంచి పడిన క్రీడాకారుడు
అఫ్ఘానిస్తాన్ లో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి ప్రజల బాధలు, అవస్థలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాలిబన్ల బారి నుంచి తప్పించుకోవడానికి
ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో ఇప్పుడు అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. తాలిబన్ల రాజ్యం ఎలా ఉండబోతుంది..
అఫ్ఘాన్ దేశంలో తెలుగు వాసులు చిక్కుకపోవడంతో..వారి వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు స్పందించడం లేదు.
అప్ఘాన్ ను తాలిబన్లు కైవసం కేసుకోవడంతో భారతదేశంలో పలు వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది.
అఫ్గాన్ తాలిబన్ల వశం కావడంతో భారత్ డ్రై ఫ్రూట్స్ ధరలు అమాంతం పెరిగాయి. అఫ్గాన్ లో పరిస్థితి ఇలాగేకొనసాగితే ధరలు మరింతగా పెరగనున్నాయని వ్యాపారులు..
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ తో సహా దేశమంతా తాలిబన్ల వశం కావటంతో ఆదేశ ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాలిబన్ల గత చరిత్రను తలుచుకుని వణికిపోయారు.
అఫ్ఘాన్లో ఉద్రిక్త పరిస్థితులతో కాబూల్లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. అఫ్ఘానిస్తాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది.
తాలిబన్లకు అప్ఘాన్ సేన తలొగ్గింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు అప్ఘానిస్తాన్ రాజ్యాన్ని కట్టబట్టింది. ఇంతకీ తాలిబన్ల విజయానికి కారణం ఏంటి?
గాల్లో ప్రాణాలు.. విమానం నుండి పడిపోయిన అఫ్ఘాన్లు..!