Home » afghanistan
తాలిబాన్లు ఇటీవల చేసిన నాటకీయ పరిణామాలను తిప్పికొట్టడానికి యునైటెడ్ స్టేట్స్ బి-52 బాంబర్లను, ఎసీ-130 గన్షిప్లను మరియు ఫైటర్ జెట్లను ఆఫ్ఘనిస్తాన్కి పంపిస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్ భద్రతాదళాలు జరిపిన దాడిలో 385 మంది తాలిబన్ ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడుల్లో 210 మంది ఉగ్రవాదులు గాయపడినట్లు వివరించింది దేశంలోని ఎనిమిదికి పైగా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. కాగా అమెరికా ద�
Sikh flag: ఆఫ్ఘనిస్తాన్లో విస్తరిస్తున్న తాలిబాన్ గ్రూప్లు తమ వాదాన్ని వినిపించే క్రమంలో తీవ్ర కార్యకలాపాలు చేస్తున్నాయి. ఈక్రమంలోనే రాడికల్ విధానాల్లో భాగంగా.. తూర్పు ఆఫ్ఘనిస్థాన్లోని పాక్టియా ప్రావిన్స్లోని పవిత్ర గురుద్వారా తాల్ సాహి�
ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వపు మీడియా ఇన్ఫర్మెషన్ సెంటర్ డైరక్టర్ దవా ఖాన్ మీనాపాల్ దారుణ హత్యకు గురయ్యారు.
అమెరికా ఇలా ఎగ్జిట్ అయిందో లేదో చైనా అలా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా శత్రువుతో డ్రాగన్కు స్నేహం కుదిరింది. అటు మరో కుట్రదారు పాక్ కూడా తాలిబన్లకు బహిరంగంగానే మద్దతు పలుకుతోంది.
చైనా బుద్ధిలో ఏమాత్రం మార్పులేదు. అదే జిత్తులమారితనం, అదే కుట్రకోణం. అఫ్ఘాన్లో తాలిబన్ల రాక్షసకాండను ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంటే... డ్రాగన్ మాత్రం భేష్ - శభాష్ అంటోంది.
అఫ్ఘనిస్తాన్ ప్రముఖ కమెడియన్ నాజర్ మొహమ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. తాలిబన్లే నాజర్ మొహమ్మద్ ను చంపారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తాలిబన్లపై పోరాటం సాగిస్తున్న అప్గాన్ ప్రభుత్వ దళాలకు మద్దతుగా అమెరికా ఆకాశం నుంచి దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఆ దేశంలోని సగానికి పైగా జిల్లాలు తాలిబన్ల స్వాధీనం అయినట్లు వార్తలు వెలువడుతున్న సంగతి �
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లకు, అక్కడి భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరును చిత్రీకరించేందుకు వెళ్లిన ప్రముఖ భారతీయ జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు.
అఫ్ఘానిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ మొదలైన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ ప్రకటన వెలువడిందో నాటి నుంచి అఫ్ఘానిస్తాన్ లో దాడులు పెరిగిపోయాయి. తాలిబన్ తీవ్రవాద సంస్థ అఫ్ఘాన్ లోని చాలా భాగాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. నాటో బలగాలను ఉపసంహరణపై పల�