Home » afghanistan
అంతర్యుద్ధంతో నలిగిపోతున్న అఫ్గానిస్తాన్ మరోసారి ఉగ్రదాడులతో దద్దరిల్లింది.
అఫ్ఘనిస్తాన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్కూల్ గర్ల్స్ పాడటాన్ని నిషేదించింది. పబ్లిక్ ఈవెంట్లో పాడకూడదని ఆంక్షలు విధించింది. అధికారం తిరిగి చేజిక్కించుకోవడానికి తాలిబాన్లు చేస్తున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకుని యునైటెడ్ స్టేట్స్ తో ఇలా ఒప్
Suicide Bomb Attack at kabul university : ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో సోమవారం ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. కాబూల్ యూనివర్సిటీ సమీపంలో ఉగ్రవాదులు గ్రనేడ్ లు, తుపాకులతో దాడికి పాల్పడ్డారు. పేలుళ్లు, కాల్పుల శబ్దాలతో యూనివర్శిటీ ప్రాంగణం రక్తసిక్తమయ్యింది. ఈ ద�
భారత్ కు వ్యతిరేకంగా శత్రువులు ఒక్కటి అవుతున్నారా? భారత్ ను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు పన్నుతోందా? నేపాల్ ను అడ్డుపెట్టుకుని భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు చైనా స్కెచ్ వేసిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. చైనా, న�
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్సను అందించటం కోసం కొంతమంది హైస్కూల్ విద్యార్దులు కలిసి తక్కువ రేటు, తేలికపాటి వెంటిలేటర్లను డిజైన్ �
తన దేశం తొలి ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్. చిన్న వయస్సులోనే అనేక బౌలింగ్ రికార్డులను బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. టీ20 బౌలర్లలో నంబర్ వన్గా ఉన్నారు
అమెరికా, తాలిబన్ మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం నిబంధనలను తాలిబన్లు పూర్తిగా
ఇరాన్ నుంచి రాకపోకలు నిలిపివేస్తూ టర్కీ ఆదివారం సరిహద్దులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జోర్డాన్, పాకిస్తాన్లు ఇప్పటికే రాకపోకలు నిలిపేశాయి. మరోవైపు ఇరాన్కు విమాన సర్వీసులు రద్దు చేసేసింది అఫ్ఘనిస్తాన్. ఇన్ఫెక్షన్ సోకకుండా తమ ప్రజ�
ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 83 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. తాలిబన్లు ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఘాజ్నీ ప్రావిన్స్ లోని దేహ్ యాక్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం గం.1-15 నిమిషాల సమయంల
జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసన తెలుపేవారంతా దేశానికి శతృవులేనని వారంతా దేశ ద్రోహులు అంటూ రాజస్తాన్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరైతే సీఏఏను వ్�