Home » afghanistan
ఆప్ఘనిస్తాన్ లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. గత 24 గంటల్లో 18 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చారు. 15 ప్రావిన్సులలో చేపట్టిన ఉగ్రవాద ఏరివేతలో 109 మంది ఉగ్రవాదులు హతమయ్య�
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతుంటే కొన్నిరాష్ట్రాలు సబ్సిడీ ధరకు ఉల్లిని అందిస్తూ ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆప్ఘనిస్తాన్, టర్కీల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న ఉల్లిని చూస్తుంటే వీటి ధరలు క్రమేపి తగ్గు ముఖం పడతాయనే సం�
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళ, బుధవారాల్లో వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ తెలిపింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్�
అఫ్ఘనిస్తాన్కు అందిస్తున్న సహకారాన్ని అమెరికా విరమించుకుంటున్న వేళ భారత్ ఆపన్నహస్తం అందజేసింది. ఈ విషయం పట్ల అమెరికా ప్రభుత్వం భారత ను పొగడ్తలతో ముంచెత్తుతుంది. 2001వ సంవత్సరంలో అమెరికా తాలిబాన్లపై పోరాటానికి దిగింది. అప్పటి నుంచి భారత్ వ�
ఆర్మీ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి జరిపారు. తూర్పు ఆప్గనిస్తాన్ లోని నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సిటీలో కొత్తగా ఆర్మీలో చేరినవారిని తీసుకెళ్తున్న బస్సును టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు దాడి జరిపారు. సైనిక వాహనానికి సమీ�
ఆఫ్ఘనిస్థాన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. శనివారం (సెప్టెంబర్ 28)న జరిగిన ఈ ఎన్నికల్లో ఓ ఓటరు చూపిన తెగువ..ధైర్య సాహసాలు ప్రదర్శించి స్థానికులకు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు సృష్టించే అరాచకాల గురించి ప్రత్యేకించ�
పరాయి దేశంలో మనుగడ సాగించడమే కాదు, పొరుగుదేశంలో సీఈవోగా ఎదిగాడు మరో హైదరాబాద్ వాసి. అఫ్ఘనిస్తాన్కు చెందిన ఇస్లామిక్ బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణాధికారి(సీఈఓ)గా హైదరాబాద్ పాత బస్తీలోని చంచల్ గూడ్ కు చెందిన హఫీజ్ సయ్యద్ మూసా కలీం ఫలాహి ఎంపిక�
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లోని బాగ్లాన్ ప్రావిన్స్లో 10 మంది తాలిబన్లను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. తాలిబన్లు ఉన్నరనే సమాచారంతో ఆదివారం (ఏప్రిల్ 2)కూబింగ్ చేపట్టిన భద్రతాబలగాలకు ఎదురుపడ్డారు తాలిబన్లు. దీంతో తాలిబన్లకు…సైనికులకు మధ్య హ
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పాఠశాలపై రాకెట్ దాడి చేయడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. తూర్పు గజనీ ప్రాంతంలోని అందర్ జిల్లాలో ఓ పోలీస్ చెక్పాయింట్ సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాకెట్ దాడి చ
భారత్ గడ్డపై చేసిన ప్రాక్టీస్ ఫలించినట్లుంది అఫ్గాన్ టెస్టుల్లో తొలిసారి గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 2018లో భారత్లో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడిన అఫ్గనిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. కొత్త అధ్యాయం లిఖించాలనుకున్న అఫ్గన్ కు తొలిస�