Home » after
కరోనా వైరస్ మమమ్మారి మనిషి ప్రాణాలను తియ్యడమే కాదు మానవత్వాన్ని చంపేస్తోందని, మానవ సంబంధాలను మంటగలుపుతోందని అంతా బాధపడుతున్నాం. మాయదారి కరోనా, పాడు కరోనా అని తిట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే కరోనా వైరస్, మనిషిలో మార్పు తీసుకొస్తోంది. డబ్బే శా�
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యాశా�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఎన్నో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఆఫీసులు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి. ఇందులో పాఠశాలలు, స్కూల్స్ కూడా ఉన్నాయి. విద్యా సంవత్సరం ఆలస్యం అవుతుండడంతో ఆన్ లైన్ పాఠాలపై ప�
కిక్కు కోసం మందుబాబులు తెగిస్తున్నారు. ఒక్క క్వార్టర్ ఇవ్వండి అంటూ బతిమిలాడుకుంటున్నారు. జనతా కర్ఫ్యూ తర్వాత అమాంతం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో అన్నీ బంద్ అయిపోయాయి. చుక్క మందు లేకపోవడంతో మందుబాబులు పిచ్చెక్కిపోతున్నారు. తెలంగాణ ర�
చెట్టుపైన ఐదు రోజులుగా క్వారంటైన్ లో ఉన్న బెంగాల్ యువకులను ఐసోలేషన్ కోసం ICDS కేంద్రానికి తరలించారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 24 న యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు.
కరోనా మహమ్మారి..తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తోంది. మానవాళికి పెను ప్రమాదంగా మారిపోయింది. మరోవైపు మానవ సంబంధాలను గుర్తుకు చేస్తోంది. దగ్గరకు చేరుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా..దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. పోలీసులు, వైద్యుల
భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో కొనసాగుతోంది. దీంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వలస కూలీలు, కార్మికులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ ఛీ కొడుతున్నారు. వారికి సహాయం చేయాల్సింది పోయ�
కరోనావైరస్ బారిన పడిన ఇటాలియన్ పూజారి అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి తన రెస్పిరేటర్ ను దానం చేసిన తరువాత మరణించాడు. ఇటలీలో బెర్గామోలోని లవెర్లోని ఆసుపత్రిలో అతను మరణించాడు.
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దిశా చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై రాష్ట్ర హోం మంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాతే..అమల్లోకి వస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన చిన్నారి ఘటనపై సత్వర న్యాయం చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా