Home » Agra
Agra : ఇది అత్యంత అమానవీయ ఘటన అని, ఆ కుటుంబం తీరుపై అంతా మండిపడుతున్నారు. వాళ్లసలు మనుషులేనా? అని విరుచుకుపడుతున్నారు.
బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే సోమవారం ఢిల్లీలోని ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగర వాసి అయిన దూబే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమీపంలో శనివారం ఓ గూడ్స్ రైలు ట్రాక్టరును ఢీకొని పట్టాలు తప్పింది. బన్సీపహార్ పూర్-రుప్ బాస్ రైలు సెక్షన్ లో శనివారం ఉదయం గూడ్స్ రైలు ఓ ట్రాక్టరును ఢీకొంది. అనంతరం గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఆరుగుర�
దీంతో భర్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించాడు. తన భార్య మద్యానికి బానిసని, ఆమె ప్రవర్తనతో కుటుంబానికి అగౌరవం తెచ్చిందని భర్త పేర్కొన్నాడు. మద్యం మత్తులో వ్యవహారిస్తున్న భార్య తనను తరిమికొట్టిన వీడియోను భర్త కౌన్సెలర్కు చూపించాడ
300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడపాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసాడు. అతను చేసిన ఫీట్ ప్రాణాల మీదకు తెచ్చింది. యూట్యూబర్ అగస్టే చౌహాన్ అతి వేగంతో బైక్ నడిపి ప్రాణాలు కోల్పోయాడు.
స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లు, టూర్లు వెళ్లడం కామనే. కానీ 81 ఏళ్ల వయసులో ప్రపంచ దేశాలు చుట్టి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇద్దరు ప్రాణ స్నేహితులు 18 దేశాలు 81రోజుల్లో చుట్టి వచ్చేశారు.
పెళ్లిలో రసగుల్లాల విషయంలో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది. విందు భోజనంలో రసగుల్లాలు సరిపడినంతగా లేకపోవడంతో వధూవరుల తరఫు బంధువులు వాగ్వాదానికి దిగారు. ఇది చివరకు ఘర్షణకు దారితీసింది.
కూతురుకు తన పోలికలు లేవని ఏడాది వయసున్న చిన్నారిని హత్య చేశాడో కసాయి తండ్రి. అంతేకాదు.. భార్యనూ చంపేశాడు. ఈ ఘటన ఈ నెల 1న ఆగ్రాలో జరిగింది.
తాజ్ మహల్ వైభవం కాపాడేందుకు సీప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజ్ మహల్ కట్టడానికి 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.
తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి డాక్టర్లు ఎందరి ప్రాణాల్నో నిలబెడుతుంటారు. తాజాగా ఒక డాక్టర్ చిన్నారికి ఊపిరిలూది ప్రాణం పోసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.