Home » Ahmedabad Plane Crash
గుజరాత్ అహ్మదాబాదులో విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. చెట్టును డీ కొట్టి జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొ�
గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనతో విమానానికి తీవ్రంగా నిప్పంటుకుని భారీ మంటలు ఎగి
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ఇండియాకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది.