Home » Ahmedabad Plane Crash
ఇప్పుడు విజయ్ రుపానీ కూడా విమాన ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతుందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 169 మంది భారతీయులు ఉన్నారు. 53 మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు.
విమాన కంపెనీలే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పరిహారం ప్రకటిస్తాయి. అందులో ముఖ్యమైనవి..
విమానం కుప్పకూలిపోవడానికి కారణాలు బ్లాక్ బాక్స్ దొరికితే తెలుస్తుంది.
గుజరాత్లోని అహ్మదాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నగరంలోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ఘోర దుర్ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింద�
పైలెట్ ఎర్రర్ వల్ల కూడా ప్రమాదం జరగొచ్చన్నారు. బయటి నుంచి ఎవరైనా దాన్ని కొట్టినా కూడా ఇలాంటిది జరగొచ్చని తెలిపారు.
"అతడికి గాయాలయ్యాయి" అని చెప్పింది.
విమానంలో ఫ్యూయల్ నిండుగా ఉంది.
గుజరాత్లోని అహ్మదాబాద్లో నేడు ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది.
ఇక 1976 అక్టోబర్ 12న ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 171 క్రాష్ కావడంతో 95 మంది చనిపోయారు.