Home » Ahmedabad Plane Crash
ఒక్క డీఎన్ఏ పరీక్ష పూర్తయ్యేందుకు 36 నుంచి 48 గంటల సమయం పడుతోందని వెల్లడించారు.
అందులో 146 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 101 మంది చనిపోయారు. 45మంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు.
బ్లాక్ బాక్స్ ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాము. అందులో ఉన్న సమాచారం కీలకంగా మారనుంది.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రమాదాల్లో ప్రమాద భీమా పరిహారాన్ని ఎలా లెక్కిస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. విమాన ప్రమాదాల్లో భీమా పరిహారం అంతర్జా�
అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరింది.
తన పుట్టిన ఊరైన గుజరాత్లోని వాడియా గ్రామంలోని చెరువులో తన అస్థికలను కలపాలన్నది ఆమె చివరి కోరిక.
ఈ విమానంలో మొత్తం ఎనిమిది ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి
ఆ ప్రకటనలో కార్టూన్ శైలిలో.. ఓ భవనం నుంచి బయలుదేరుతున్న ఎయిర్ ఇండియా విమానం కూడా కనిపించింది.
మృత్యుంజయుడు రమేష్తో మాట్లాడిన పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ప