Home » Air India Crash
విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసిన ఎయిర్క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేసన్ బ్యూరో (AAIB) తాజాగా 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.
ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో లీడ్స్ మోడరన్యన్స్ క్రికెట్ క్లబ్ తరపున క్రికెట్ ఆడిన 23 ఏళ్ల క్రికెటర్ దిర్ధ్ పటేల్ కూడా ఉన్నాడు.
గురువారం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి ముందు పైలట్ సుమిత్ సబర్వాల్ మాట్లాడిన చివరి మాటలకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది.
ఇలా ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కిన వారి జీవితాలు క్షణాల వ్యవధిలోనే బుగ్గిపాలయ్యాయి.
అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరింది.
ఆ ప్రకటనలో కార్టూన్ శైలిలో.. ఓ భవనం నుంచి బయలుదేరుతున్న ఎయిర్ ఇండియా విమానం కూడా కనిపించింది.