Home » Akhil
అఖిల్ ఏజెంట్ టీం ప్రమోషన్స్ ని సరికొత్తగా చేస్తున్నారు. తాజాగా విజయవాడలో PVP మాల్ వద్ద ట్రైలర్ టైం అనౌన్సమెంట్ అంటూ ప్రమోషన్స్ చేయగా అఖిల్ 172 అడుగుల మీద నుంచి క్రేన్, తాళ్ల సహాయంతో కిందకి దూకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ ఈ రిస్క్ చేస్తుండట�
ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఏజెంట్ టీం ప్రమోషన్స్ ని సరికొత్తగా చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఏజెంట్ సినిమాను నైజాంలో కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ రావట్లేదు, ఏజెంట్ సినిమాకు బయ్యర్లు దొరకట్లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెస్ మీట్ లో నిర్మాత అనిల్ సుంకరని ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై ప్రశ్నించాడు.
ఊర్వశి రౌతేలా ఇప్పుడు కేవలం ఐటెం సాంగ్స్ కి స్పెషల్ గా మారిపోతుంది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిగా మెప్పించిన ఐటెం సాంగ్స్ ఆఫర్స్ వస్తుండటంతో వరుసగా ఓకే చేస్తోంది.
ఇటీవల ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఏజెంట్ షూటింగ్ మరో 20 రోజులు చేస్తేనే కానీ కంప్లీట్ కాదని సమాచారం.
ఇప్పటికే ఏజెంట్ సినిమా రెండు సార్లు వాయిదా పడింది. సినిమా నుంచి ఓ పాట, టీజర్ రిలీజ్ చేయడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాఫియా నేపథ్యంలో ఫుల్ యాక్షన్ తో ఏజెంట్ తెరకెక్కుతుంది. ఏజెంట్ సినిమాని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామంటూ కొత్త డేట్ �
ఇప్పటివరకు లవ్ సినిమాలతో మెప్పించిన అక్కినేని అఖిల్ ఈ సారి ఫుల్ యాక్షన్ మోడ్ లో ఏజెంట్ సినిమాతో గ్రాండ్ గా రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. సమ్మర్ లో ఏప్రిల్ 28న అఖిల్ ఏజెంట్ సినిమాని..............
టాలీవుడ్ లో లవ్లీ కపుల్ అనిపించుకున్న జంట అక్కినేని నాగచైతన్య-సమంత. కానీ అందరికి షాక్ ఇస్తూ వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. అభిమానులు మాత్రం వీరిద్దరూ మళ్ళీ కలిసిపోతే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. కాగా విడిపోయిన తరువాత కూడా ఇటీవల కాలం�
నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఘోస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం కర్నూల్ లో ఘనంగా జరిగింది. నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ ఈవెంట్ కి విచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. హీరోయిన్ సోనాల్ ఇలా
నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఘోస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం కర్నూల్ లో ఘనంగా జరిగింది. నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ ఈవెంట్ కి విచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.