Home » alert warning
చలి గాలులు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. చలికి తోడు దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కప్పివేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉన్నం�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం పలు ప్రాంతాల్లో భారీ గాలులతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగానదీ తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాల్లో భవిష్యత్లో భారీ భూకంపాలు వస్తాయా? అంటే అవునంటున్నారు ఐఐటీ కాన్పూర్కు చెందిన భూకంప నిపుణుడు ప్రొఫెసర్ జావేద్ మాలిక్....
సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్ దేశానికి ప్రపంచ బ్యాంకు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, అభివృద్ధి అనుకూలతకు ఆర్థికంగా తగినంత ప్రజా వనరులతో సహా అనేక ఆర్థిక కష్టాలను పాకిస్తాన్ ఎదుర్కొంటుందని �
ఢిల్లీలో జరగనున్న జి 20 శిఖరాగ్ర సమావేశానికి అంతరాయం కలిగించమని ఖలిస్థానీ వేర్పాటువాది కశ్మీరీ ముస్లింలను కోరాడు. జి20 సమ్మిట్కు అంతరాయం కలిగించేందుకు కశ్మీరీ ముస్లింలను ఢిల్లీకి వెళ్లాలని కోరుతూ సిక్కులు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జె) వ్యవస్థ�
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మళ్లీ కొవిడ్ మహమ్మారి ప్రబలుతోందా? అంటే అవునంటున్నారు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైద్యనిపుణులు. తాజాగా యూఎస్ లో కొవిడ్ తో 7,100మంది రోగులు ఆసుపత్రి పాలయ్యారు....
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు. కుండపోత వర్షాలు కురుస్తున్నదున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు....
రష్యాపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ జాగ్రత్తగా ఉండాలని సీఐఏ మాజీ చీఫ్ రిటైర్డ్ జనరల్ డేవిడ్ పెట్రేయస్ సూచించారు. రష్యాపై తిరుగుబాటు చేసి అనంతరం మధ్యవర్తిత్వంతో బెలారస్ లో తలదాచుకున్న ప్రిగోజిన్ నివాసమున్న భవ
దేశంలోని తమిళనాడు, ఢిల్లీ,అసోం, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సోమవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. అసోంలో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వందలాది గ్రామాల్లోకి చేరింది. అసోంలో వరద పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించ
పంజాబ్తోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లను పేల్చివేయాలని ఐఎస్ఐ కార్యకర్తలు ప్లాన్ చేశారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేసింది.