Home » Allu Arjun
తెలంగాణలో పోలింగ్ జోరుగా సాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి బూత్ లకు తరలివచ్చారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ప్రముఖులు అయితే ఉదయమే ఓటు వేసేందుకు తరలివచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వ�
ఏపీలో ప్రచారం క్లయిమాక్స్ కు వచ్చింది. పార్టీల అధినేతలు అందరూ హోరాహోరీగా తిరుగుతున్నారు. ఇక జనసేన అధినేత, మామయ్య పవన్ కల్యాణ్ తో కలిసి వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లును చూడగానే �
పదకొండు నెలలు కావస్తోంది అల్లు అర్జున్ స్క్రీన్ మీద కనిపించి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి కాస్త సమయం తీసుకున్నారు.
నాగశౌర్య నటించిన ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్కు హలో చెప్పిన కన్నడ అందాల భామ రష్మిక మందన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక విజయ్ దేవరకొండతో నటించిన ‘గీతగోవిందం’ సినిమా ఆమెను స్టార్ హీరోయిన్ని చేసేసింది. దీంతో ఆమెతో నటించేందుకు యూత్ హీర�
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం అమరావతికి వెళుతున్నారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పరమార్శించనున్నారు. ఈ సందర్భంగా జనసేనకు మద్దతు తెలియచేయనున్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబుకు కూడా మద్దతు ప్ర�
ఇప్పటికే జనసేనకు సపోర్ట్ చేస్తూ లేఖను విడుదల చేసిన మెగా హీరో అల్లూ అర్జున్.. నంద్యాల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా మరో లేఖను విడుదల చేశారు. తన సన్నిహితుడు అయిన శిల్పా రవిచంద్రారెడ్డిక
హైదరాబాద్ : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ తరఫున సినీ నటుడు, మెగా ఫ్యామిలీ మెంబర్ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్న వేళ.. అల్లు అర్జున్
స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇద్దరూ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఫాలో అయిపోతున్నారు. తారక్ అడుగుజాడల్లో నడుస్తూ.. కాంట్రవర్సీలకు దూరంగా ఉండేందుకు డిసైడ్ అయ్యారు. ఇంతకీ.. బన్నీ, చెర్రీ ఏ విషయంలో తారక్ ని ఫాలో అవుతున్నారో చూదామా..? టా�
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల మీద సినిమాలు అనౌన్స్ చేస్తూ.. అభిమానుల్ని గందరగోళంలో పడేస్తున్నాడు. ఒక సినిమా మొదలుపెట్టక ముందే.. మరో సినిమాకి సైన్ చేస్తూ మరింత స్పీడ్ పెంచేస్తున్నాడు బన్నీ. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అట్టర్ ఫ్లా�
తమిళ హీరో ఆర్య(38), అందాల భామ సయేషా సైగల్(21)ల వివాహం నేడు హైదరాబాద్లో ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల నుండి వీరి వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం(మార్చి 8,2019)న జరిగిన ప్రీ వెడ్డిం�