Home » Amaravathi
రాజధాని తరలింపుపై మంత్రులకు సీఎం జగన్ అరగంటపాటు వివరించారు. రాజధాని తరలింపుకు తొందరేమీ లేదన్నారు.
రాజధానిని తరలిస్తారా ? రాజధాని రైతుల ఆందోళనపై స్పందిస్తుందా ? 29 గ్రామాలకు చెందిన రైతులపై వరాలు కురిపిస్తారా ? భరోసా కల్పించేలా ప్రకటన ఉంటుందా ? రైతుల డిమాండ్ ప్రభుత్వం పట్టించుకుంటుందా ? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం వస్తుందని ఆశించారు. ఎందుకం�
రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.
అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. నిరసనలు హోరెత్తుతున్నాయి. 144 సెక్షన్ విధించినప్పటికి రోడ్లపైకి వచ్చేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించారు.
ఓట్లు వేసిన పాపానికి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఈ ప్రభుత్వం ఉండదు అంటూ అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో ఓ రైతు ఆక్రోశం వెళ్లగ్రక్కాడు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలంటే తమ భూములు ఇచ్చామనీ ఇప్పుడు ప్రభుత్వం మారినట్లుగా రాజధా
జీఎన్ రావు కమిటీ.. నాలుగు కమిషనరేట్లు, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ సచివాలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు కేబినెట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బలగాలను మోహరించారు.
రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. టీడీపీ – వైసీపీ నేతలు హాట్ హాట్ కామెంట్స్ చేస్తుండడంతో పొలిటికల్ హీట్ క్రమక్రమంగా పెరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తు�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 27 న విశాఖలో నిర్వహించే యోచనలో రాష్ట్ర పభుత్వం ఉంది. విశాఖలో కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం �
రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం భూములు అభివృద్ధి చేసి ఇస్తాం..రాజధానిపై డిసెంబర్ 27వ తేదీన తుది నిర్ణయం తీసుకుంటాం..బాబు చెబుతున్న మాటలను నమ్మవద్దని అంటున్నారు మంత్రి బోత్స. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల అమాయకత