Home » amaravati
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో టీడీపీ నేతల్లో సంబరాల్లో మునిగిపోయారు. అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.
జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
అమరావతిలో ఇప్పుడు బిజినెస్ మొత్తం పడిపోయింది. నేడు నీళ్ళ కష్టం లేదు. కరెంట్ కోతలు లేవు. కరవు లేదు, కర్ఫ్యూ లేదు. Harish Rao
జైల్లో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందన్నారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా విచారణ లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంపై దుష్ప్రచారం చేస్తున్నారు. మీ రియల్ ఎస్టేట్ కోసం అమరావతి కావాలి అమరావతి భూములు కావాలి. Gudivada Amarnath
సీఐడీ అధికారులు తన ముందు భువనేశ్వరి ఐటీ రిటర్నులకు సంబంధించి ఓ డాక్యుమెంట్ పెట్టారని చెప్పారు. ఆమె ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయని..
ఎడెక్స్తో దీనికి సంబంధించి ఇప్పటికే ఒప్పందం చేసుకుందని జగన్ తెలిపారు.
చంద్రబాబు అవినీతి డబ్బుతో జేఎస్పీ నడుస్తుందన్నారు. భూస్థాపితం అవుతున్న టీడీపీని బతికించాలని పవన్ తాపత్రయ పడుతున్నాడని చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ అయ్యాక తన యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన లోకేశ్ తిరిగి పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారనే విషయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు లోకే�
వైసీపీకి వ్యాపార సూత్రాలు బోధిస్తూ సిమెన్స్ మాజీ ఎండీ అన్ని అనుమానాలు నివృత్తి చేశారని తెలిపారు. ఉపాధి అవకాశాలు కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ చంద్రబాబు వెంటే ఉంటున్నారని పేర్కొన్నారు.