Home » Amid Heavy Rains
ఉత్తరాఖండ్లో బుధవారం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్లో వంతెన కూలిపోయింది. బంటోలి వద్ద వంతెన కూలిపోవడంతో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో కేదార్నాథ్-మధ్మహేశ్వర్ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది....
Shimla temple collapses : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా శివాలయం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 9మంది మరణించారని హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ చెప్పారు. సమ్మర్ హిల్ ప్రాంతంలోని ఆలయం వద్ద కొండచరియలు విరిగిప�
రుతుపవనాల ప్రభావం వల్ల కురిసిన భారీవర్షాల వల్ల దేశంలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీనష్టం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా 257 మంది మరణించగా, 7,020 కోట్ల ఆస్తి నష్టం జరిగింది....
చైనా దేశంలో తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. హెబీ ప్రాంతంలో వెల్లువెత్తిన వరదల్లో 29 మంది మరణించగా, మరో 16 మంది గల్లంతు అయ్యారు. బీజింగ్ నగరంలో గత నెలాఖరున సంభవించిన తుపాన్ వల్ల 33 మంది మరణించారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వరణాసిలో వీధుల్లోనే శవాలకు అంత్యక్రియలు చేశారు. భారీ వర్షాల కారణంగా పెరుగుతున్న గంగానది నీటి మట్టంతో ఉత్తరప్రదేశ్లోని వరణాసి నగరంలోని ప్రసిద్ధ ఘాట్లు మునిగిపోయాయి. దీంతో స్థానికులు మృతదేహాలను వీధుల్లో దహనం �
యునైటెడ్ స్టేట్స్ లో భారీ తుపాన్ ప్రభావం వల్ల వేలాది విమాన సర్వీసులు రద్ధు చేశారు. వాషింగ్టన్లోని మాన్యుమెంట్ మీదుగా తుపాను మేఘాలు అలముకున్నాయి. తుపాన్ ప్రభావం వల్ల సుడిగాలులు, వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి
చైనా దేశంలో ఆగస్టు నెలలో పలు టైఫూన్లు తాకే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో భారీ వర్షాల మధ్య, ఉత్తర. దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో ఆగస్టులో రెండు లేదా మూడు టైఫూన్లు దేశవ్యాప్తంగా తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున �
ఈశాన్య చైనాలో పాఠశాల వ్యాయామశాల పైకప్పు కూలిపోవడంతో పది మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మరొకరు శిథిలాల కింద చిక్కుకుపోయారని చైనా అధికారులు సోమవారం చెప్పారు. హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని క్వికిహార్లోని 34వ నంబర్ మిడిల్ స్కూల్లోని జిమ్ కు�
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు అలర్ట్ ప్రకటించారు.....
యమునా నది నీటిమట్టం మళ్లీ ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా హత్నకుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీటిని విడుదల