amith shaw

    తండ్రి జయంతి రోజునే కాంగ్రెస్‌కు కొడుకు జ్యోతిరాదిత్య గుడ్ బై, మధ్యప్రదేశ్ ప్రభుత్వం పతనం?

    March 10, 2020 / 07:34 AM IST

    కాంగ్రెస్ పార్టీకి జ్యతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ప్రధాని మోడీని కలిసిన తర్వాత సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు రాజ్యసభసీట్ల కోసం మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో అంతర్గతపోరు సాగుతున్న సమయంలో అదునుచూసిఅమిత్ షా తీసిన దెబ్బ ఇది. సింధ�

    విజయసాయిరెడ్డి లెటర్ ఎఫెక్ట్ : సీబీఐ జేడీగా మనోజ్ శశిధర్

    January 17, 2020 / 04:21 PM IST

    సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా  ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్  నియమితులయ్యారు. ఆయన 1994  గుజరాత్ కేడర్ కు చెందిన అధికారి. ఈ పదవిలో ఆయన అయిదేళ్ళపాటు కొనసాగుతారు. కాగా సీబీఐ జేడీ గా  ఏపీకి చెందని వ్యక్తిని, రాజకీయాలకు చెందని వ్యక్తిని నియమించాలన

    CAA కి మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

    January 12, 2020 / 01:23 PM IST

    కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)కు  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో ఉండి అక్కడ హింసకు గురై మనదేశం వచ్చిన సోదరులు ఇక్కడికి వస్తే వారికి హక్కులు కల్పించటంల

    విజయసాయి లేఖకు స్పందించిన అమిత్ షా

    January 11, 2020 / 02:52 PM IST

    హైదరాబాద్ లో సీబీఐ జేడీగా  ఏపీ కి సంబంధంలేని వ్యక్తిని  నియమించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖకు కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పారు.  విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకోవాలిన ఆయన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శ

    దేశం తగలబడిపోతుంటే మోడీ-షా లకు పట్టటం లేదు : సోనియా గాంధీ

    December 14, 2019 / 09:46 AM IST

    పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలిబడి పోతున్నా మోడీ-షాలకు పట్టటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఘాటుగా విమర్శించారు. అందుకు అసోం, ఇతర ఈశాన్యా రాష్ట్రాలే  నిదర్శనమని ఆమె చెప్పారు. మోడీ-షా వీరిద్దరూ రాజ్యాంగాన్ని దుర్వినియోగ

    బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

    December 11, 2019 / 05:09 AM IST

    బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ లైబ్రరీ  హాలులో ప్రారంభమయ్యింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీసహా పలువరు బీజేపీ నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. కీలకమైన పౌరసత్వ బిల్లు రాజ్యసభలో ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా  ప్ర

    రెండు రోజుల ఢిల్లీ టూర్‌కు సీఎం జగన్

    October 21, 2019 / 02:17 AM IST

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ(21 అక్టోబర్ 2019) ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం జగన్ అక్టోబర్ 22వ తేదీన ఢిల్లీలో ఉంటారని సీఎం కార్యాలయం అధికారులు వెల్లడించారు. 21వ తేదీన ఉ.10.05 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి సీఎం మధ్యాహ్నం

    బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

    September 29, 2019 / 03:31 PM IST

    బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ  ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయింది. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షులు, కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌షా హాజరయ్యారు. సమావేశంలో త్వరలో జరుగబోయే మహారాష్ట్ర, హర్యాణా అ�

    బీజేపీ పాలిత సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్

    September 21, 2019 / 10:17 AM IST

    బీజేపీ పాలిత  రాష్ట్రాల సీఎంలతో  కేంద్ర  హోం మంత్రి అమిత్ షా శనివారం  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ  పరిస్ధితులను,  అభివృధ్ది పనులను  సీఎంలను  అడిగి తెలుసుకున్నారు. దీనికి సీఎం లు… పార్టీ చాలా పటిష్టం�

    కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే దమ్ము ధైర్యం కావాలి..అమిత్ షా 

    September 17, 2019 / 10:49 AM IST

    సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నిజాం నిరంకుశత్వ పాలన నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. 1948, సెప్టెంబర్‌ 17న పోలీస్‌ చర్య ద్వారా హైదరాబాద్‌ భారతదేశంలో విలీనం అయిందన్నారు. దేశాన్ని ఐకమత్యంగా నిలిపేందుకు పట�

10TV Telugu News