Home » amith shaw
పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయినట్లు బీజేపీ జాత�
నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మిత్రపక్షమైన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉండే శివసేన ఒక్కసారిగా రూటు మార్చింది. బీజేపీతో కలిసి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమైంది. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్ షా చేస�
సైనికుల సంక్షేమాన్ని కాంగ్రెస్ పట్టించేకోలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు విమర్శించారు. కాంగ్రెస్ దృష్టిలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్(OROP) అంటే ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక అని అర్థమని షా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవా�
కోత్ కతాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల ర్యాలీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల ర్యాలీ 9మంది ప్రధాని అభ్యర్ధులు కనిపించారని ఆయన అన్నారు. మంగళవారం(జనవరి 22,2019) వెస్ట్ బెంగాల్ లోని మాల్డాలో బీజేపీ ఎన్నికల ప్రచారా
తమ పార్టీతో పొత్తుల గురించి సార్వత్రిక ఎన్నికల్లోగా నిర్ణయం తీసుకోకపోతే పాత భాగస్వాములను కూడా ఓడిస్తామంటూ శివసేనును ఉద్దేశించి ఇటీవల బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్రలో దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్�
గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రానే ను బీజేపీ అగ్ర నాయకులు చంపేస్తామని భయపెడుతున్నారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ చెల్ల కుమార్ అన్నారు. రాఫెల్ డీల్ కి సంబంధించిన ఫైల్స్ సీఎం పారికర్ బెడ్రూమ్ లో ఉన్నాయంటూ విశ్వజిత్ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ఇప్�