Home » andhra pradesh rains
విపత్తుల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాల కారంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని...
మత్స్యకారులు చేప వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పోర్టులకు సంబంధించి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు సైతం అలర్ట్ గా ఉండాలన్నారు.
తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.
వర్షాల కారణంగా వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అధికారులు సూచించారు.
ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వానలు పడనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీకి మరో తుపాను ముప్పు ముంచుకొస్తుంది.
ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సముద్రంలోకి వేటకు వెళ్లినవారు తిరిగిరావాలని ..
కర్నూలు, నంద్యాల, బాపట్ల జిల్లాలలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోందని వెల్లడించారు.