Home » Andhra Pradesh
రామోజీరావు ఏ రంగంలో చేయి పెడితే ఆ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారని నారా లోకేశ్ అన్నారు
జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని పేర్కొన్నారు. అధికారికంగా ఏ వేడుకలూ నిర్వహించవద్దని..
మన రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే.. ఆదాయ వనరులు సృష్టించుకోవాలి. గ్రాంట్స్, ఫండ్స్ కావాలి. రాష్ట్రం అనేక లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఎన్నికల ప్రచారంలో అనే హామీలు ఇచ్చారు. ఇవన్నీ నెరవేర్చాలి.
Botsa Satyanarayana: కొందరు అసత్యాలు సృష్టిస్తూ తన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
Kodali Nani: భవిష్యత్తులోనూ అండగా ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.
తెలుగు ఎంపీలంతా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒత్తిడి తెచ్చి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి...తమ జీవితాలను బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటు రాష్ట్రానికి ప్రాజెక్టుల కేటాయింపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత వంటివి సాధిస్తే... .ఏపీ ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుకు సరికొత్త అర్�
బంపర్ మెజార్టీతో గెలిచారు. మరో 6 రోజుల్లో అధికారం చేపట్టనున్నారు. అంతకుముందే పాలనపై పట్టు సాధిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు మొదలు పెట్టారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.