Home » Andhra Pradesh
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ టచ్ లోకి వచ్చారనే వార్తలు ఏపీలో హీట్ పుట్టిస్తున్నాయి. గతంతో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీలోకి టచ్ లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది.
టీడీపీ నేత బీటెక్ రవి చేసిన పోస్ట్ ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. కడప జిల్లా నుంచి ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అంటూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
న్యాయ వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా 100 కోట్లతో "అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్"ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఆ గ్రామంలో ఆదివారం నాడు మాంసం ముక్క ముట్టరు. ఒకటి కాదు రెండు కాదు 300 సంవత్సరాలుగా వస్తున్న ఆచారం అది. కారణం ఏంటి?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు కోరుతూ.. జగన్ జనంలోకి వెళ్లనున్న సందర్భంలో, ఆయన మీద సానుకూలంగాని, ప్రతికూలంగా గాని ప్రభావం చూపించే అంశాలు కొన్ని ఉన్నాయి
chandrababu Visit migjaum cyclone affected areas : మిగ్ జాగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు.తుఫాను వల్ల పంట నష్ట పోయిన రైతులను పరామర్శించి వారి�
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు శస్త్రచికిత్స విజయవంతమైంది. యశోద వైద్యులు కేసీఆర్కు శస్త్రచికిత్స చేసి తుంటి ఎముకను మార్చారు.
చంద్రబాబుకు సింపథీ ఉంది.. సెటిలర్లతో కేసీఆర్ ను ఓడిస్తామన్నారు. కానీ సెటిలర్లు ఉన్న చోటే కేసీఆర్ కు భారీ మెజార్టీ వచ్చి సీట్లు గెలుచుకున్నారు
ఫేక్ ఓటర్లపై ఏపీ మంత్రులు ఫైర్
మిగ్జాగ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించేందుకు సిద్ధమయ్యారు.