Home » Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐ తుది పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆన్ లైన్ లో ఈ ఫలితాలను విడుదలయ్యాయి.
హైదరాబాద్, ఏపీలో 4లక్షల 30వేల 264 ఓట్లు ఉన్నాయని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించామన్నారు.
నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దంగా నిలిచిన సివిల్ సర్వింట్స్కి ప్రజల నుండి ఎంతటి గౌరవం, ఆదరణ లభిస్తాయో ఓ తెలుగు ఐపీఎస్ అధికారిని చూస్తే అర్ధం అవుతుంది. బదిలీపై వెళ్తున్న ఆ అధికారికి ప్రజలు అపూర్వమైన వీడ్కోలు పలికారు.
మిగ్ జామ్ తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఈ తుపాన్ ప్రభావం వల్ల గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి....
జైలు నుంచి విడుదల అయిన తరువాత చంద్రబాబు కంటి ఆపరేషన్ తరువాత పూర్తిగా కోలుకున్నారు. తిరిగి ప్రజల్లో తిరిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.
మిచాంగ్ తుపాను ప్రభావం తమిళనాడు రాజధాని చెన్నైపై తీవ్రంగా ఉంది. తాజా వర్ష బీభత్సం కారణంగా చెన్నై నగరంలో గత 47ఏళ్లలో అత్యంత భారీ వర్షంగా నమోదైంది.
ఇది ఒక సవాల్ లాంటిందని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
మిచాంగ్ తుపాను తీరం తాకే సమయంలో భయంకరంగా ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.
28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఆ జాబితాలో ఏపీ రాజధానిగా అమరావతి పేరును ప్రస్తావించింది.
ఏపీ రాజధానిపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. అమరావతే ఏపీ రాజధాని అని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను కేంద్రం ఆమోదించినట్లు పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది