Home » andhrapradesh
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ బుధవారం అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
ఏపీ హైకోర్టులో పల్నాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును కేంద్ర పార్టీ అధిష్టానం దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం.
శ్రీవారి దర్శనార్ధం తిరుమల వెళ్లే భక్తులకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. వచ్చే నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలులో దోపీడి జరిగింది.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది.