Home » andhrapradesh
గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు చర్చించారు.
బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై మంత్రి అనిత సమీక్షించారు.
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రస్తుతం తొలిదశ కింద రూ.11,498 కోట్ల విలువైన పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
కడప సెంట్రల్ జైల్లో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో జైలర్, డిప్యూటీ సూపరింటెండెంట్తోపాటు ముగ్గురు జైలు వార్డెన్లు ఉన్నారు.
కూర్చున్న చోటు నుంచే ఫోన్లో బిల్లు చెల్లించే విధానాన్ని ఏపీఈపీడీసీఎల్ ప్రవేశపెట్టింది.
ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది
ఏపీలోని ఆయా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో..
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ బుధవారం అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.