-
Home » Anniversary
Anniversary
వివాహ వార్షికోత్సవం.. భర్త బట్టతల ఫోటోతో శుభాకాంక్షలు తెలిపిన వసీం అక్రమ్ భార్య..
పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ గురించి క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
woman viral video : చీరకట్టుతో రోమ్ వీధుల్లో తిరిగిన భారతీయ మహిళ.. మంత్రముగ్ధులైన ఇటాలియన్లు
చీరకట్టుతో రోమ్ వీధుల్లో నడిచింది ఓ భారతీయ మహిళ. పాశ్యాత్య వేషధారణల మధ్య చీరకట్టుతో మెరిసింది. ఇక ఆమెను చూసేందుకు, ఫోటోలు తీసేందుకు ఇటాలియన్లు ఎగబడ్డారు. నెటిజన్లు సైతం ఫిదా అయిపోయారు.
ఇంకా భయపెడుతోంది, కరోనా తొలి మరణానికి ఏడాది
first death in China : ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్త స్ట్రెయిన్ రూపంలో కలవరపెడుతోంది. వూహాన్లో వెలుగుచూసిన వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఏడాది �
పాప్ సంగీతపు రారాజు : Michael Jackson’s Death Anniversary
అతను స్టేజ్ మీద ఎక్కి..మైక్ అందుకుంటే..చాలు..ప్రతొక్కరి కాళ్లు..చేతులు ఆటోమెటిక్ గా కదులుతుంటాయి. గొంతు విప్పితే..అభిమానుల కేరింతలు మాములుగా ఉండదు. ప్రపంచ పాప్ సంగీతానికి రారాజు..ఇప్పటికే అర్థం అయ్యింది అనుకుంటా..ఎవరో..అతను…ఎస్..అతనే…Michael Jackson̵
రెండో భర్తతో రొమాన్స్.. అతను దొరకడం అదృష్టం అంటున్న ప్రముఖ నటి..
ప్రముఖ టీవీ నటి కామ్యా పంజాబీ తన రెండో భర్తతో ముద్దూ ముచ్చట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది..
పుల్వామా ఘటనపై రాహుల్ గాంధీకు 3 సందేహాలు
సరిగ్గా సంవత్సరం.. భారతదేశం ఉలిక్కిపడ్డ రోజు. దేశానికి రక్షణ కల్పించే సైనికులకే భద్రత కరువైన రోజు. 2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుత
గురునానక్ 550 జయంతి: స్మారక నాణెం విడుదల చేసిన పాక్
సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా గురునానక్ స్మారక నాణేన్ని పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. 50 రూపాయలు విలువైన ఈ నాణెంతో పాటు, రూ.8 విలువ చేసే పోస్టల్ స్టాంప్ కర్తార్పూర్ సాహిబ్లో యాత్రికులకు అందుబాటులో ఉంచుతామని తెలి�
జలియన్ వాలాబాగ్ ఘటనకు 100ఏళ్లు : స్మారక నాణెం,పోస్టల్ స్టాంప్ విడుదల
వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన జలియన్ వాలాబాగ్ ఘటనకు శనివారం వందేళ్లు నిండాయి.
అవార్డుల పంట : ప్రాజెక్టులకు జాతీయ అవార్డులు
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు జాతీయ అవార్డులు దక్కాయి. తెలంగాణలో మిషన్ కాకతీయ, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం అవార్డులు అందించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ వార్షికోత్సవం సందర్భంగా నీ�