ANNOUNCE

    15లోగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితా

    October 8, 2019 / 01:16 AM IST

    అక్టోబర్ 15వ తేదీలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను ప్రచురిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. అర్హులు ఎవరికైనా సాయం అందకపోతే అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. పరిశీలన తర్వాత వీరికి మలివిడదతలో సాయం అంది�

    ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులు : మంత్రి నారాయణ స్వామి

    October 1, 2019 / 10:25 AM IST

    ఏపీ మంత్రి నారాయణ స్వామి నూతన మద్యం పాలసీ ప్రకటించారు. ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    హుజూర్ నగర్ ఉపఎన్నిక : కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు

    September 24, 2019 / 10:09 AM IST

    హుజూర్ నగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి రెడ్డి పేరుని కాంగ్రెస్ ఖరారు చేసింది. ఉప

    కాశ్మీర్ యువతకు భారీ శుభవార్త : 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

    August 28, 2019 / 01:48 PM IST

    ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌పై ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కాశ్మీర్‌ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు యువతకు

    TRS ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

    May 12, 2019 / 01:11 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ అభ్యర్థులకు గులాబీ బాస్ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి  స్థానానికి ఉప ఎన్నిక జరిపేందుకు ఇటీవల నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. మే 31 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జర�

    మోడీ సినిమాకు లైన్ క్లియర్…11నే విడుదల

    April 5, 2019 / 03:53 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన సినిమా “పీఎం నరేంద్రమోడీ”కి లైన్ క్లియర్ అయింది.ఏప్రిల్-11,2019న ఈ సినిమా విడుదలవుతుందని శుక్రవారం(ఏప్రిల్-5,2019) డైరక్టర్ ఒమంగ్ కుమార్ ట్విట్టర�

    ఏ వరాలు ఇవ్వనుందో : 7న బీజేపీ మేనిఫెస్టో

    April 5, 2019 / 05:24 AM IST

    ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల తేదీ సమయం దగ్గర పడుతోంది.  బీజేపీ తమ మేనిఫెస్టోని ఇంకా ప్రకటించాలేదు. మరోపక్క ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెష్టోని రాహల్ గాంధీ ప్రకటించేశారు. ఈ క్రమంలో బీజేపీ ప్రజలకు ఏ వరాలు ప్రకటిస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయ�

    కాంగ్రెస్‌కి షాక్ : సొంతంగా బరిలోకి NCP

    March 30, 2019 / 02:46 AM IST

    మరాఠా వృధ్ద నేత శరద్ పవార్ కాంగ్రెస్‌కి ఉన్నట్లుండి గుగ్లీ వేశారు. మహారాష్ట్రలో కలిసి కూటమిగా పోటీ చేస్తోన్న తరుణంలో సడన్‌గా గుజరాత్‌లో 26 సీట్లకూ అభ్యర్ధులను దింపనున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ షాక్‌లో పడిపోయింది. ఇక్కడ నామినేషన్

    కాంగ్రెస్ పథకంపై సెటైర్లు..నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కు ఈసీ నోటీసు

    March 27, 2019 / 03:58 PM IST

     ఎన్నికల హామీల్లో భాగంగా సోమవారం(మార్చి-26,2019) కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై ప్రశ్నించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు ఎలక్షన్ కమీషన్ షాక్ ఇచ్చింది.కాంగ్రెస్ హామీపై ప్రశ్నలు లేవనెత్తిన రాజీవ్ కుమారు కు ఈసీ నోటీసు �

    ఇది సాధ్యమేనా : ప్రతి నెలా రూ.6వేలు, కనీస ఆదాయం రూ.12వేలు

    March 25, 2019 / 10:34 AM IST

    కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అత్యంత పేదరికంలో ఉన్న ఐదు కోట్ల కుటుంబాలకు ప్రతి నెలా 6 వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తానని చెప్పటం సంచలనంగా మారింది. అదేకాదు ప్రతి కుటుంబానికి కనీసం ఆదాయం 12వేల రూపాయలు వచ్చే వ�

10TV Telugu News