Home » ANNOUNCE
న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డ్రెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత శుక్రవారం(మార్చి-15,2019) క్రైస్ట్ చర్చి నగరంలోని రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి తమను తీవ్రంగా కలిచివేసినట్లు ఆమె తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష�
ఇప్పటివరకూ తాను ప్రాతినిధ్యం వహించిన హాసన్ లోక్ సభ స్థానాన్ని ఇకపై మనవడు చూసుకుంటారన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. అందరూ అనుకుంటున్నట్లుగానే కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున తన మనువడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తాడని దేవగౌడ �
మార్చి 13వ తేదీన ఫస్ట్ జాబితా రిలీజ్ చేయాలని జగన్ నిర్ణయించారు. అయితే...వివిధ పార్టీల
ప్రస్తుతం ఓ నోట విన్నా ఎన్నికల మాటే! లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వత్రా నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం నోటిఫికేషన్ విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసి పెట్టింది. మార్చి నెలలో వచ్చ
మార్చి 08…అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ రోజున దేశంలో అనేక కార్యక్రమాలు జరుగనున్నాయి. పలు రాష్ట్రాలు మహిళలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఇక వివిధ కంపెనీల సంగతి చెప్పనవసరం లేదు. పలు ఆఫర్స్ ప్రకటిస్తుంటాయ
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు ‘భగవాన్ మహవీర్ అహింసా పురస్కారం’ అందిస్తున్నట్లు ‘అఖిల భారతీయ దిగంబర జైన సమితిఆదివారం(మార్చి-3,2019) ప్రకటిచింది.ఏప్రిల్ 17న వర్ధమాన మహావీర జయంతి సందర్భంగా ఈ అవార్డును అభి�
పల్వామా ఉగ్రదాడి సూత్రధారి, పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన మసూద్ పాక్ లో ఉన్నాడని, అయితే అతడి ఆరోగ్యం బాగాలేదని, కనీసం ఇళ్లు దాటి బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకేల మధ్య పొత్తు కుదిరిన 24గంటల్లోనే కాంగ్రెస్-డీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ తో పొత్తుపై బుధవారం(ఫి�
బడ్డెట్ 2019లో ప్రధానమంత్రి శ్రయమోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు కొత్త పింఛన్ పథకాన్ని తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. 60 ఏళ్లు నిండినవారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్ వస్తుందని తెలిపారు. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చ