Home » AP Assembly Election 2024
జగన్ సభలకు భారీగా ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో నిర్వహించనున్న సభల వద్ద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ నేతలు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
అర్బన్ ఓటర్లు చంద్రబాబు ఏం చేశాడో.. జగన్ ఏం చేశాడో ఆలోచించాలి. అర్బన్ ఓటర్లు గ్రామాల్లో పేద కుటుంబాల్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని పోసాని కృష్ణ మురళి కోరారు.
ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను మోదీ చదివాడు. రైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు. బీజేపీ, టీడీపీ. జనసేన తోడు దొంగలని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
విద్యా దీవెన, చేయూత పథకాల నిధులు విడుదల ఆపేశారు. వ్యవస్థను ఆదేశించే రీతిలో కూటమి పార్టీలు ఉన్నాయని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు.
బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో ఏపీలోని ధర్మవరానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.
భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండే విధంగా చేసే యాక్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్ ప్రజలకు వివరించారు. రాబోయే కాలంలో భూ వివాదాలు లేకుండా ఈ యాక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 9.25 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి..
ఏపీలో జరుగుతుంది క్యాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్. వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలంటే ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి.
సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర ఇవాళ ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుంది. నర్సాపురం లోక్ సభ స్థానం పరిధిలోని నరసాపురంలోఉన్న స్టీమెర్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ర్పచారం చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.