Home » AP Assembly Election 2024
2019లో ఇచ్చిన మ్యానిఫెస్టో, 2024లో ప్రవేశ పెట్టిన వైసీపీ మ్యానిఫెస్టో దేశంలో ఓ కొత్త ఒరవడి తీసుకు వచ్చిందని బొత్స అన్నారు.
ఉద్యోగ అవకాశాలకోసం ఎదురు చూస్తున్న యువతకు ’విజయ వారధి’ కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.
ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో మోదీ పాల్గోనున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలను దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబయ్య చౌదరి, పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ పరామర్శించారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 22వ రోజు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 22వ రోజు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది.
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేమంతా సిద్ధం
టీడీపీలో సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన కొనసాగుతుంది. తాజాగా.. నలుగురు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మార్పులు చేశారు.