Home » AP Assembly Election 2024
బోండా ఉమా తన కొడుకు తప్ప నామినేషన్ కు ఎవరు వచ్చిన దిక్కులేదంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. నిన్నరాత్రి బోండా ఉమ నాటక ప్రభంజనం సృష్టించాడు. నిన్న రాత్రి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒకరోజు బ్రేక్ తరువాత 17వ రోజు గురువారం ఉదయం ప్రారంభం కానుంది.
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడికేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరో 16టీంలను ఏర్పాటు చేసి విచారణలో వేగం పెంచారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం పునః ప్రారంభమైంది.
విజయవాడలో సీఎం పై జరిగిన రాయి దాడి నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
కూటమి ఏర్పాటు తరువాత ప్రజలంతా వైసీపీ వైపు వస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
బీజేపీ సీనియర్ నేతలు ఢిల్లీ బాటపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.
టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు టీడీపీ అధిష్టానం శుక్రవారం అభ్యర్థులను ప్రకటించింది.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు సిద్ధమవుతున్నారు.