Home » ap cabinet key decisions
విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు NTR వర్సిటీగా మార్పునకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినేట్
విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ కు క్యాబినెట్ ఆమోదం లభించింది. పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయించింది.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చేందుకు అంగీకరించింది.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకుంది.
AP Cabinet Meeting : డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం అమలుపైనా సమాలోచనలు చేశారు.
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ల కొనుగోలుకు
అమరావతి: ఎన్నికలకు ముందు వరాల జల్లు కురిపించింది ఏపీ సర్కార్. అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడంపై చంద్రబాబు దృష్టి పెట్టారు.