Home » AP CM chandrababu
ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జంపింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రకులాల్లో పేదలకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మిగతా 5 శాతం రిజర్వేషన్లు అగ్రకులాల పేదలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.
అదో పవర్ సెంటర్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు.. ఇలా ఎంతోమంది ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నేతలు ఎదిగిన నేపధ్యం ఆ సెగ్మెంట్ సొంతం. ఎప్పటిలాగే ఈసారి కూడా అక్కడ ఎన్నికలు అసక్తికర�
అమరావతి: ఏపీ రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీలు, నవరత్నాలకు తోడు కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్న పలు సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబుకి సవాల్గా మారాయి. ఇప్పటికే అమలు చేయాల్సిన హామీలకు తోడు వైసీపీ, బీజ
విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బెజవాడ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, వంగవీటి రాధా…వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. రాధాకృష్ణ కొంత మంది టీడీపీలో చేరతారంటుంటే…మరి కొందరు జనసేన తీర్థ
ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చలేదన్నారు. బీజేపీకి, రాజమండ్రి అర్భన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి మరో లేఖాస్త్రం సంధించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంద్రబాబు లేఖ రాశారు. నిర్మాణ నిధుల గురించి ప్రస్తావించారు. ఎలాంటి అవినీతి లేకుండా శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణ పను
మోడీ, కేసీఆర్, జగన్లపై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.