Home » AP CM chandrababu
విశాఖపట్నం: ఎవరికి ఓటు వేస్తే నువ్వు గెలుస్తావో వారికే ఓటు వెయ్యాలని ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఓటు వేస్తే అభ్యర్థి గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి అని
విజయనగరం : వైసీపీ చీఫ్ జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచుకుంటారని, రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అయితే
విజయనగరం: జగన్ లాంటి వాళ్లు అధికారంలోకి వస్తే ప్రజలు ప్రశాంతంగా బతకలేరు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక్కసారి జగన్ కు అవకాశం ఇస్తే మొత్తం దోచేసుకుంటాడని వార్నింగ్ ఇచ్చారు. నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ ను చూస్తే భయంతో పారిపోతాయని సీఎం
ఏలూరు: ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేత జగన్ పై చంద్రబాబు తీవ్ర
అమరావతి: ఎన్నడూ లేని విధంగా తొలి దశలోనే ఏపీలో ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నికల సమయంలో ఏపీలో ఎన్నికలు చివరి విడతలో జరిగాయి. ఈసారి మాత్రం ఫస్ట్ ఫేస్ లోనే జరగనున్నాయి. చాలా తక్కువ సమయంలోనే పోలింగ్ జరగనుంది. దీనిపై ఏపీ సీఎం చంద్�
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఐటీ గ్రిడ్ కంపెనీ వివాదంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి తప్పు, నేరం, దొంగతనం చేయకపోతే ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని, తెలంగాణ పో�
ఏపీ సీఎం చంద్రబాబుకి కోపం వచ్చింది. పార్టీ అసమ్మతి నేతలపై ఆయన సీరియస్ అయ్యారు. అసమ్మతి పేరుతో జిల్లాల్లో సమావేశాలు పెట్టడంపై చంద్రబాబు తప్పుపట్టారు. అందరి
కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు... ప్రధాని మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. ఓట్ల కోసం యుద్దాలు చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతారని హెచ్చరించారు. తాను పాకిస్తాన్కు అనుకూలంగా
కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో టికెట్ల గొడవ కంటిన్యూ అవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు...ఇప్పటికే ఒకరికి కన్ఫాం చేశారు. అదే స్థానం టికెట్ కావాలని...ఓ మాజీ ఎమ్మెల్యే
అమరావతి : జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల మృతి చెందిన విషయం తెలిసిందే. పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పందించారు. ఉగ్రదాడి ఘటన బాధాకరమన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడ�