Home » AP Corona News
రాష్ట్రంలో కరోనా కేసులు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. 24 గంటల వ్యవధిలో 2వేల 870 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం..
ఏపీలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,375 కరోనా పరీక్షలు నిర్వహించగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 396 కరోనా పరీక్షలు నిర్వహించగా, 29 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Covid News)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8వేల 948 కరోనా పరీక్షలు నిర్వహించగా, 27 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Covid News)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 502 కరోనా పరీక్షలు నిర్వహించగా, 41మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona Report)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 372 కరోనా పరీక్షలు నిర్వహించగా, 31మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona News)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 529 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona News)
కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 40 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన...
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,679మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
గడిచిన 24 గంటల్లో 381 కరోనా కేసులు నమోదయ్యాయని, ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.