Home » Ap Elections 2024
ఎన్నికల యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో కానీ, మాటల యుద్ధంలో ఎవరూ తగ్గడం లేదు. తగ్గేదేలే అంటే మీసాలు మెలేస్తున్నారు. జబ్బలు చరుస్తున్నారు. ఇటు జగన్, అటు చంద్రబాబు.. డైలాగ్ వార్ తో దుమ్ము రేపుతున్నారు.
రెండు పార్టీల మధ్య అవగాహన ఉన్నా.. అనుమానాలను పెంచేస్తున్నాయి. అధినాయకత్వం స్పష్టమైన ప్రకటన చేస్తేగాని.. ఈ సస్పెన్స్ తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు.
సీఎం జగన్ ప్రస్తుతమే, కాదు పర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు. ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చు.
ఎన్నికలకు 50 రోజులు మాత్రమే ఉంది. అక్కడ తేల్చుకుందాం. ఇంతలో పనికిమాలిన ఛాలెంజ్ లు ఎందుకు..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మైలవరంలో టీడీపీ పంచాయితీ ఉత్కంఠ రేపుతోంది.
ప్రజారాజ్యంలో ఉన్న చిన్న పరిచయంతో ఓ నేతకు రెండు సార్లు టీడీపీలో అవకాశం వచ్చేలా చేశానని తెలిపారు.
టీడీపీ-జనసేన పోత్తులో భాగంగా సీట్ల పంచాయితీ ఇంకా తేలలేదు.
బందరే కాదు రాష్ట్రవ్యాప్తంగా వేలాది హామీలను ప్రజలకు ఇచ్చి.. ఆ హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని చెప్పారు.
Vasantha Vs Devineni: ఈ నెల 21 నుంచి అన్నేరావుపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.
Visakhapatnam: ప్రస్తుతం టీడీపీ సమన్వయకర్తగా కోరాడ రాజాబాబు కొనసాగుతున్నారు. గాజువాక సీటుపై జనసేన నుంచి పట్టు సుందరపు సతీశ్ కూమార్..