ap elections

    ఎందుకీ వివక్ష : పవన్ కళ్యాణ్ తీరుపై జనసేన కార్యకర్తల ఆవేదన

    February 12, 2020 / 03:06 PM IST

    నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. ఈ డైలాగ్‌ అల్లు అర్జున్‌కు సరిపోతుందేమో గానీ.. ఆయన మేనమామ పవర్‌ స్టార్‌కు మాత్రం సెట్‌ కాదు. ఆయన ఆడ

    ఎందుకీ మౌనం : ఎన్నికల తర్వాత ఏపీకి దూరంగా జగన్

    May 7, 2019 / 07:25 AM IST

    వ‌చ్చేది మా ప్రభుత్వమే… అధికారంలోకి రాగానే… అది చేస్తాం.. ఇది చేస్తామని వైఎస్ జ‌గ‌న్ పదే పదే చెబుతుంటారు. అధికారం సంగ‌తి అటుంచితే ఉన్న అవకాశాన్ని మాత్రం స‌ద్వినియోగ‌ప‌రుచుకోలేదంటూ అయ‌న‌పై విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఎన్నికలు జరిగి నెల రోజ�

    పోలింగ్ పై జేసీ రివ్యూ : పసుపు-కుంకుమ, పెన్షన్లు లేకపోతే మా పరిస్థితి భగవంతుడికే తెలియాలి

    April 22, 2019 / 07:02 AM IST

    ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో టీడీపీని బతికించింది రెండు పథకాలే…ప్రజలు ఓటుకు రూ. 2 వేల 500 డిమాండ్ చేస్తున్నారంటూ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం బాబు 120 స్కీములు ప్రవేశ పెట్టి..దాన ధర్మాలు చేశారు..ఆ�

    గెలుపెవరిది : కర్నూలు జిల్లాలో కోట్లలో పందేలు

    April 18, 2019 / 03:49 PM IST

    కాయ్ రాజా కాయ్.. ఇపుడు ఏపీలో ఎక్కడికి వెళ్లినా ఇదే వినిపిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాదు… జిల్లాల్లోనూ ఈ సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఇంకాస్త ఎక్కువే ఉంది. ఎన్నికల  ముందు పొలిటికల్ హీట్‌ రాజేసిన ఈ డిస్ట్రిక్ట్..

    ఏపీ సీఎం ఎవరు : ఎన్నికల ఫలితాలపై కోట్ల రూపాయల బెట్టింగ్

    April 18, 2019 / 03:35 PM IST

    ఏపీలో పోలింగ్ ముగిసి వారం రోజులు దాటింది. ఫలితాలకు నెల రోజులకు పైగా గడువుంది. ఇప్పుడు అందరి దృష్టి.. గెలిచేదెవరు? ఓడేదెవరు? అనే దానిపైనే. అభ్యర్థులకు కూడా ఇదే టెన్షన్‌. దీంతో బెట్టింగ్‌ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కోడి పందాలు, క్రికెట్ బెట�

    మైలవరం మొనగాడు ఎవరు : దేవినేని వర్సెస్ వసంత

    April 18, 2019 / 02:18 PM IST

    రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తైతే.. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు మరో ఎత్తు. ఈ సీటు పైనే ఇప్పుడు అందరి చూపూ పడింది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు మంత్రి

    గెలుపెవరిది : విజయనగరం, బొబ్బిలి రాజ కుటుంబీకులకు ఫలితాల టెన్షన్

    April 18, 2019 / 12:40 PM IST

    ఎన్నికల ఫలితాలపై ఎవరి ధీమాలో వారు ఉంటున్నా.. అభ్యర్థులకు మాత్రం కంటిమీద కునుకు ఉండటం లేదు. ఈసారి ఎన్నికల్లో ఓటర్ల నాడి ఏమిటో ఎవరికీ అంతుపట్టకపోవడంతో .. అందరూ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. విజయనగరం జిల్లాలో ఈ పరిస్థితి మరింత వేడి పుట్టిస్తోంది. జిల్�

    ఈసీ సీరియస్ : 6 తర్వాత పోలింగ్ ఎందుకు జరిగింది

    April 17, 2019 / 12:27 PM IST

    విజయవాడ : ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ రోజున రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘటనలపై సీఈవో ద్వివేది వివరణ కోరారు. నియోజకవర్గానికి ముగ్గురు బెల్ నిపుణులను కేటాయించినా వారి సేవలను వాడకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ జరగడానిక�

    జగన్ వస్తే ఘోరం జరుగుతుందని : టీడీపీకే ఓటు వేశారు

    April 17, 2019 / 09:48 AM IST

    విజయవాడ : వైసీపీ చీఫ్ జగన్.. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రమే తన ఓటమిని అంగీకరించారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. తాను ఎప్పుడు సీఎం అవుతానన్న విషయాన్ని దేవుడే నిర్ణయిస్తాడని చెప్పడం ద్వారా జగన్ తన ఓటమిని అంగీకరించినట్లు అయిందన్నారు. 11

    గెలుపుపై అనుమానాలు లేవు, 150కిపైగా సీట్లు ఖాయం : చంద్రబాబు ధీమా

    April 15, 2019 / 10:06 AM IST

    ఢిల్లీ : ఓటమి భయంతోనే ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నారన్న ప్రచారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. టీడీపీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన

10TV Telugu News