Home » ap elections
తిరుమల : ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబుకి పట్టం కట్టబోతున్నారని టీడీపీ నేత, మంత్రి కొల్లు రవీంద్ర జోస్యం చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తాయని అన్నారు. 130కి పైగా అసె�
విశాఖ : ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబుకి పట్టంకట్టబోతున్నారని టీడీపీ నేత సబ్బం హరి అన్నారు. ఎన్నికల్లో టీడీపీకి మహిళలు సంపూర్ణ మద్దతిచ్చారని ఆయన చెప్పారు. రాజధాని అమరావతిని చంద్రబాబు బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారని సబ్బం హరి ప్రశంసించారు. అ�
హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 80శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ కానుంది అనేది చర్చకు దారితీసింది. ఏ పార్టీ అధికారంలోకి రానుందనేది ఆసక్తికరంగా మారింది. గురువారం(ఏప్రిల్ 11,
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్ లో విచిత్రమైన ఘటన జరిగింది. ఈవీఎం మొరాయించిందని వీఆర్ఏ దాన్ని రీస్టార్ట్ చేశాడు. దీంతో 52 ఓట్లు డిలీట్ అయ్యాయి. ఈ విషయం తెలిసి ఓటర్లు షాక్ తిన్నారు. తమ ఓట్లు డిలీట్ కా�
కడప : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంటుందని, హంగ్ వచ్చే అవకాశమే లేదని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. పులివెందులలో జగన్, ఆయన భార్య భారతి గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వజ్రాయుధం అన్న జగన�
హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నె శ్రీనివాసరావు.. ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఏనాడూ సొంత కుటుంబసభ్యులను పట్టించుకోలేదన్నారు. అలాంటి వ్యక్తి ఇక ప్రజలను ఎలా చూసుకుంటారో ఆలోచించాలని ఓటర్లను కోరారు. హామీలు �
హైదరాబాద్ : ఏపీతో పాటు దేశ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశంలో సంకీర్ణం రాబోతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఏపీలో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేమన్న ఆయన.. సీఎం చంద్రబాబుకు మాత్రం రిటైర్మె�
అమరావతి : ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ తో పాటు ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ కరుడుగట్టిన ఉన్మాదిలా,
పశ్చిమగోదావరి : వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వార్డులో స్థానిక సచివాలయాలు ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ సచివాలయాల్లో స్థానిక
ఏపీ ఎన్నికల్లో ఈసారి మాజీ ఉద్యోగులు బరిలో నిలబడ్డారు. ఆయా పార్టీల్లో చేరి సీట్లు సంపాదించిన మాజీ ఉద్యోగుల జాబితా భారీగానే ఉంది. ఈ లిస్ట్లో జనసేన పార్టీ ముందు వరుసలో ఉంది. నిన్న మొన్నటి వరకు వివిధ ప్రభుత్వ హోదాల్లో విధులు నిర్వహించి ప్రజాసే