Home » AP government
కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు లేవని..ఆఫీసులు, కలెక్టరేట్ల కోసం స్థలాలు కొనాలంటే భారం అవుతుందని..అంతకంటే ముందు రీఆర్గనైజేషన్ ప్రాసేసే పెద్ద తలనొప్పి అంటున్నారు.
స్కూళ్ల సమయం పెంపుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని లోకేశ్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. తనకూ ఈ అంశంపై ఫీడ్ బ్యాక్ వచ్చిందని ..
ఏపీలో గ్రూప్-2 ప్రధాన పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించిన తరువాత అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నట్లు సమాచారం.
సోషల్ మీడియా పోస్టులపై సీరియస్గానే ఫోకస్ చేసింది కూటమి సర్కార్. ప్రభుత్వంపై, కూటమి నేతలపై బ్యాడ్ ఓపీనియన్ క్రియేట్ చేసేట్లుగా పోస్టులు పెడుతున్న వారిని తొక్కి నార తీస్తామంటోంది.
IAS Postings AP : తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖ శారదా పీఠానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. తిరుమలలో ఆ పీఠం చేపట్టిన భవనాలకు అనుమతులు రద్దు చేసింది.
మహిళలపై జరిగే అరాచకాలను కూడా సహించేది లేదని చెప్పారు.
రెండేళ్ల కాలపరిమితితో ఫోరం పనిచేయనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఫోరం వ్యవహరించనుంది.
ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీకోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. కాగా..