Home » ap govt
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో పోలీసు అధికారులపై వేటు పడింది.
కొంతకాలంగా నీటిలోనే నానుతూ ఉన్నాయి. వాటి పటిష్టతను పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చెన్నై ఐఐటీ బృందానికి అప్పగించింది. ఆ పునాదులను పరిశీలించేందుకు చెన్నై ఐఐటీ నిపుణులు బోటులో వెళ్లాల్సి వచ్చింది.
ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ, అప్పటి విజయవాడ వెస్ట్ ఏసీపీగా పని చేసిన హనుమంతరావుపై సస్పెన్షన్ విధిస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇప్పటికే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక వరద వల్ల 2లక్షల 15వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేసింది ప్రభుత్వం.
ఆయా జిల్లాలకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్.
ప్రకాశం బ్యారేజీలో బోటు ఇరుక్కుంటే వైసీపీ కుట్ర చేసిందని మాట్లాడతారా? మెదడు ఉండే ఇలా మాట్లాడుతున్నారా?
ఈ కేసులో కొందరు రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఆ రాజకీయ నాయకులు ఎవరు?
ఈ కేసులో అసలు విషయం తేల్చేందుకు ఇప్పటికే స్రవంతి రాయ్ అనే అధికారిని నియమించారు. నాలుగు రోజుల్లో ఆమె నివేదిక ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ దాడులను ప్రోత్సహించలేదు.