Home » ap govt
డయాఫ్రం వాల్ అంటే చైనా వాల్ లా ఉంటుందని అనుకుంటున్నారు.ప్రాజెక్ట్ ల పరిస్థితిపై అధికారులు వాస్తవాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిజాలు చెబితే ఎక్కడ వాళ్ల మెడకు చుట్టుకుంటుందోనని భయపడుతున్నారు.
దీని వెనుక ఏం జరిగింది అనే దానిపై సీఎం చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టి పెట్టారు.
డీజీపీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండటం ఇష్టం లేని కొంతమంది ఐపీఎస్ లు.. వివిధ కారణాలతో లీవ్స్ కు అప్లయ్ చేసుకున్నారు.
ఇకపై కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు వేలం పాట ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.
ప్రజా ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్య సాధనలో ఫాక్స్ కాన్ ప్రధాన భూమిక పోషించాలి.
రెండు నెలల్లోనే పరిశ్రమలు వచ్చినట్టు జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను ఎల్లవేళలా అబద్దాలతో నమ్మించ లేరు.
అధికారంలోకి వచ్చి మూడో నెల నడుస్తుంది. ఇప్పటికీ వైసీపీ ఏమీ చెయ్యలేదంటు విమర్శలు చేస్తున్నారు. మీరు ఏం చేస్తారు, ఎలాంటి అభివృద్ది చేస్తారో చెప్పడం లేదు.
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్.. విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
కీలక నిర్ణయాల దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.