-
Home » AP Parliament Election Results
AP Parliament Election Results
ఏపీ ఫైనల్ రిజల్ట్స్.. కూటమికి, వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..
మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకో తెలుసా..
రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం జరిగిన యుద్దంలో గెలిచామని, కలిసికట్టుగా రాష్ట్ర పునర్ నిర్మాణం చేపడతామని చంద్రబాబు చెప్పారు.
కూటమి సునామీ.. 8 జిల్లాల్లో క్లీన్స్వీప్, 90శాతం సీట్లు కైవసం.. జిల్లాల వారీగా వివరాలు..
ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. కూటమి సునామీలో తుడిచిపెట్టుకుపోయింది. ఘోర పరాభవాన్ని చవి చూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి 10 సీట్లతో సరిపెట్టుకుంది.
ఆ అధికారులను, వైసీపీ నేతలను వదిలిపెట్టం- నారా లోకేశ్ వార్నింగ్
ఎవరూ ఊహించని మెజార్టీతో నా మీద మరింత బాధ్యత పెరిగింది. వచ్చే ఐదేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం.
ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా..
టీడీపీ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం. అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి ప్రభంజనం సృష్టించింది.
వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమిదే- ఏపీ ఎన్నికల ఫలితాలపై జేపీ సంచలన వ్యాఖ్యలు
అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడితే.. అభివృద్ధి పెత్తందార్ల కోసం, ప్రజల కోసం కాదని అన్నారు. అసలు అభివృద్ధి ఎందుకు? అని విచిత్రమైన వాదన తీసుకొచ్చారు.
పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గింది.. కుప్పంలో చంద్రబాబు ఆధిక్యం ఎంత పెరిగిందో తెలుసా?
ఈ ఫలితాలు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చాయి. వైసీపీ నేతలు ఈ రిజల్ట్స్ ను జీర్ణించుకోలేకపోతున్నారు.
నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు, కూటమి సునామీకి ప్రధాన కారణమిదే- కేకే కీలక వ్యాఖ్యలు
వత్తిడికి లోనవడమా..? క్రెడిబులిటీ పెంచుకోవడమా? అన్నది సర్వే కంపెనీ నిర్ణయించుకోవాలి. సాధారణంగా రాజకీయ పార్టీలు సర్వే కంపెనీలపై ఒత్తిడి పెడతాయి.
కూటమి సునామీలో కొట్టుకుపోయిన 'వైసీపీ వారసులు'.. 25ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ విజయం
ఏపీ ఎన్నికల్లో టీడీపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. రికార్డు విజయం నమోదు చేసింది.
ఏపీలో కూటమి సునామీ.. కేకే చెప్పిందే అక్షరాల నిజమైంది..!
కేకే ఎగ్జిట్ పోల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంకెలతో సహా ఇంత కరెక్ట్ గా చెప్పింది ఎవరూ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.