Home » AP Politics
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
వైసీపీ చివరి సిద్ధం బహిరంగ సభ అద్దంకి నియోజకవర్గంలో ఇవాళ జరగనుంది. నియోజకవర్గంలోని మేదరమెట్ల వద్ద కోల్ కత, చెన్నై జాతీయ రదారి పక్కనే..
ఇలా మూడు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో చంద్రబాబు, పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు జరిగిన సిద్ధం సభలు పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జోష్ ను నింపాయి. ఇక, చివరి సభతో ఎన్నికల రణక్షేత్రంలోకి దూకనుంది వైసీపీ.
26 జిల్లాల్లో సభలు, రోడ్ షో లలో పాల్గొననున్నారు. రోజుకు కనీసం 3 నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ-జనసేనకు ఇస్తున్నామని చెప్పారు చంద్రబాబు.
Lok Sabha Elections 2024: నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాలుగా దేశాభివృద్ధి ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని తెలిపారు.
సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు చంద్రబాబు.
Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు ఇస్తున్న హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రానికి అదనంగా..
టీడీపీ ఎన్డీయేలో చేరిక, ఏఏ నియోజకవర్గాలో ఎవరెవరు పోటీ చేస్తారనే విషయాలపై నేడు లేదా రేపు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం.