Home » AP Politics
టీడీపీ, బీజేపీతో పొత్తులో జనసేన సీట్ల కోతపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు.
మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులపట్ల బ్రదర్ అనిల్ కుమార్ స్పందించాలని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని డిమాండ్ చేశారు.
ఎక్కడ నెగ్గాలో తెలియనోడు.. ఎక్కడ తగ్గాలో అసలు తెలియనోడు.. అంటూ మాజీ మంత్రి, వైసీప ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
చేసేవే చెప్పాలి… చెప్పామంటే అమలు చేసి తీరాలి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు సీఎం జగన్.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేలా.. సీట్ల సర్దుబాటు జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తూ భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు జరిగాయి.
అందుకు దీటుగా వైసీపీ మ్యానిఫెస్టో తీసుకువస్తోందని చర్చ జరుగుతోంది.
వైఎస్ జగన్కు.. 2019లో జనం తిరుగులేని మెజార్టీ ఇచ్చి పట్టం కట్టారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా
సీట్ల సర్దుబాటు, రాజకీయ వ్యూహం, 17న తొలి బహిరంగ సభ నిర్వహణ పై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విశాఖ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్న బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. కొన్ని అసెంబ్లీ సీట్ల విషయంలోనూ చర్చ నడుస్తోంది.
రేపు ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు.