Home » AP Politics
జనసేన పార్టీ పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
టీడీపీ జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు చిచ్చు రేపుతోంది.
మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు బుధవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
జనసేనకు కేటాయించిన ఐదు సీట్లలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఏది?
ఈ పరిస్థితుల్లో ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
లోకేశ్, చంద్రబాబు నన్ను అవమానకరంగా మాట్లాడారు. టీడీపీలో దళితులకు గౌరవం లేదు. నాలాంటి దళిత నేతల బతుకులను చిందర వందర చేస్తున్నారంటూ గొల్లపల్లి సూర్యారావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకాలం మాకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో కాపులను ఆకట్టుకోవడానికి టీడీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థుల అంశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీలో మార్పులు పూర్తయినట్లేనా? ఇంఛార్జ్ లు అందరికీ సీట్లు ఖాయమేనా?