Home » AP Politics
అందులో భాగంగానే సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారని తెలుస్తోంది. దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. టికెట్ దక్కని సీనియర్లను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు.
24 సీట్లే ఇచ్చి.. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఘోరంగా అవమానించారు. టీడీపీ, జనసేనలో అసంతృప్తితో ఉన్న వాళ్లు వైసీపీలోకి వస్తామంటున్నారు.
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
ఇటీవల పవన్ కల్యాణ్ భీమవరం వచ్చినప్పుడు ఆంజనేయులు నివాసానికి వెళ్లి కలిశారు.
తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులకు టికెట్ల టెన్షన్ పట్టుకుంది.
రకరకాల పేర్లు తెరపైకి వస్తుండడంతో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు టెన్షన్ లో ఉన్నారు.
ఎక్కడినుంచో వచ్చి శ్రీకాకుళం జిల్లాలో అజమాయిషీ చేస్తామనుకుంటారు. అలాంటివి అవమానంగా భావిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
ఈ సమావేశానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నేతలు హాజరుకానున్నారు.
టీడీపీ నేతలు ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమ, బొడ్డు వెంకట రమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్నపాత్రుడు, ముక్కా రూపానంద రెడ్డి చంద్రబాబును కలిశారు.
టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అనుచరులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. అనకాపల్లి, గజపతినగరం, భీమవరం, తెనాలి సెగ్మెంట్స్ లో టీడీపీ ఆశావహులు హైకమాండ్ పై నిరసన వ్యక్తం చేశారు.