Home » AP Politics
కోనసీమ జిల్లా రాజోలులో టీడీపీకి ఎదురుదెబ్బ
Tammineni Sitaram ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. మంగళవారం ఆయన 10tvతో మాట్లాడుతూ.. అనర్హత వేటు విషయంలో తన నిర్ణయమే ఫైనల్ అంటూ స్పష్టం చేశారు. తనకున్న విచక్షణాధికారం మేరకే నిర్ణయం తీసుకున్న
జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టత కరువు
రానున్న 45 రోజులు మీ చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు కనీసం ఐదారు సార్లు కలవాలి.
బీజేపీ ఉత్తరాది పార్టీ కనుక దక్షిణాదిలో పనేంటని అడుగుతున్నారని.. హిందీ మాట్లాడని రాష్ట్రాలలోనూ తాము అధికారంలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు రాజ్నాథ్ సింగ్.
కందుల దుర్గేష్ లాంటి మంచి నేతలు కూడా జనసేన పక్కన పెట్టింది. అలాంటి వ్యక్తులు వైసీపీలో ఉంటే ఇప్పటికీ ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి కూడా దక్కేది.
నాదెండ్ల మనోహర్ ను కలవకుండానే తన అనుచరులతో అక్కడి నుండి వెళ్లిపోయారు విడివాడ రామచంద్రరావు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 672 కి.మీ దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడం సువర్ణాక్షరాలతో లిఖించిదగ్గ రోజని అభివర్ణించారు సీఎం జగన్.
ఈ సర్వే రిపోర్టు పాజిటివ్ గా వస్తే జోగి రమేశ్ ను బందర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ జోగి రమేశ్ కాకపోతే మాజీ ఎంపీ బాడుగు రామకృష్ణ పేరును కూడా పరిశీలిస్తున్నారు.
పేరుకు రెండుపార్టీలు సమన్వయంతో పనిచేయాలని చెబుతున్నా, టీడీపీ ఆధిపత్యం ఎక్కువగా..